Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో రోడ్డు ప్రమాదం : ఏపీకి చెందిన బీలం అచ్యుత్ మృతి

ఠాగూర్
శుక్రవారం, 24 మే 2024 (09:44 IST)
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడిని బీలం అచ్యుత్‌గా గుర్తించారు. బుధవారం సాయంత్రం ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. న్యూయార్క్ స్టేట్ విశ్వవిద్యాలయంలో అచ్యుత్ విద్యాభ్యాసం చేస్తున్నాడని తెలిపింది. 
 
"న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థి బుధవారం మధ్యాహ్నం జరిగిన బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. అతడి అకాల మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాం. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం. బాధిత కుటుంబం, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని తిరిగి భారత్‌కు పంపించేందుకు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తున్నాం" అని ఇండియన్ ఎంబసీ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments