Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో రోడ్డు ప్రమాదం : ఏపీకి చెందిన బీలం అచ్యుత్ మృతి

ఠాగూర్
శుక్రవారం, 24 మే 2024 (09:44 IST)
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడిని బీలం అచ్యుత్‌గా గుర్తించారు. బుధవారం సాయంత్రం ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. న్యూయార్క్ స్టేట్ విశ్వవిద్యాలయంలో అచ్యుత్ విద్యాభ్యాసం చేస్తున్నాడని తెలిపింది. 
 
"న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థి బుధవారం మధ్యాహ్నం జరిగిన బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. అతడి అకాల మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాం. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం. బాధిత కుటుంబం, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని తిరిగి భారత్‌కు పంపించేందుకు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తున్నాం" అని ఇండియన్ ఎంబసీ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments