Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త - ఇక నుంచి అమ్మవారి చెంత కడుపు నిండా భోజనం..!

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (21:09 IST)
తిరుచానూరులో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాద కేంద్రాన్ని ప్రారంభించారు టిటిడి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. తోళప్పగార్డెన్స్‌లో భక్తులకు అందుబాటులో అన్నప్రసాద కేంద్రంను టిటిడి నిర్మించింది. రూ. 6.70 కోట్ల వ్యయంతో భవనాన్ని నిర్మించినట్లు టిటిడి ఛైర్మన్ మీడియాకు తెలిపారు. నూతన అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించే అవకాశం రావడం తనకు పూర్వజన్మ సుకృతమన్నారు. భవిష్యత్తులో అన్నదాన భవనంలో మరో రెండు ఫ్లోర్లు నిర్మిస్తున్నామన్నారు.
 
శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాద పథకాన్ని ఏఫ్రిల్ 6, 1985సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రారంభించినట్లు చెప్పారు టిటిడి ఛైర్మన్. రోజుకు 2వేల మంది భక్తులతో ప్రారంభించి నేడు రోజుకు సరాసరి 1.50లక్షల మందికిపైగా భక్తులు ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు. 
 
ఎస్వీ అన్నప్రసాద ట్రస్టుకు ఇప్పటివరకు రూ. 1021.29 కోట్లను విరాళంగా అందించిన దాతలకు రోజుకు 7 టన్నుల మేరకు కూరగాయలను విరాళంగా అందిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అన్నప్రసాదాల ద్వారా శ్రీవారి భక్తులకు కడుపునిండా భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments