Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 2 నుంచి ఏపీలో అన్న క్యాంటీన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ రెండో తేదీ నుంచ అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. వీటిలో కేవలం ఐదు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం పెట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తేదీన 'అన్న' క్యాంటీన్లన

Anna Canteens
Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (14:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ రెండో తేదీ నుంచ అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. వీటిలో కేవలం ఐదు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం పెట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తేదీన 'అన్న' క్యాంటీన్లను ప్రారంభించనున్నట్టు మంత్రులు కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ... పేదలకు అతి తక్కువ ధరకే భోజనం, అల్పాహారం అందించాలనే ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు.
 
అలాగే, ఈ నెల 20న జరగాల్సిన దళిత తేజం ముగింపు సభ వాయిదా పడిందన్నారు. ఇది వచ్చే నెల 10వ తేదీలోగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తామని, మే నెలలో జిల్లాల్లో మినీ మహానాడు సభలు నిర్వహిస్తామన్నారు. ఐదు రూపాయ‌ల‌కే పేద‌ల‌కు క‌డుపు నిండా భోజ‌నం పెట్ట‌డం అంటే మంచి విష‌య‌మే. మ‌రి... ఈ అన్న క్యాంటీన్ల‌ను మొక్కుబ‌డిగా ప్రారంభించి వ‌దిలేస్తారో...? లేక మంచి క్వాలిటీతో పేద‌ల వారికి 5 రూపాయ‌ల‌కే క‌డుపు నింపుతారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments