Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యంమత్తులో ఇంటి యజమానిని హత్యచేసిన వ్యక్తి

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (16:14 IST)
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో మద్యంమత్తులో ఇంటి యజమానిని ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ దారుణం పట్టణంలోని చాకలి వీధిలో జరిగింది. మద్యం మత్తులో ఇంటి యజమాని ఓబులేసును ఓ వ్యక్తి హత్య చేశాడు.

రాజశేఖర్ అనే వ్యక్తి మద్యం సేవించి ఇంటికి వచ్చి పెద్దగా నోటికి కొచ్చినట్టు  మాట్లాడుతుండటంతో.. ఇంటి యజమాని ఎందుకు ఇలా అరుస్తున్నావని మందలించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఓబులేసు.. ఇంటి యజమానితో ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత ఆయన్ను హత్యచేశాడు.
 
ఐదు నెలల క్రితం రాజశేఖర్ ఇంటిలో అద్దెకు దిగిన ఓబులేసు... ఆయన వేధింపులు తాళలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత మద్యానికి బానిసైన రాజశేఖర్ ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి అరిచేవాడు.

ఇదే విషయంపై ఇంటి యజమాని నిలదీయడంతో దాడి చేసి అతి కిరాతకంగా కొట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఓబులేసు కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments