Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో విషాదం... విద్యుత్ షాక్‌కు ఆరుగురు వ్యవసాయ కూలీల మృతి

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (15:53 IST)
అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని బొమ్మనహాల్ మండలం దుర్గా హోన్నూరులో జరిగింది. వీరంతా ట్రాక్టర్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
విద్యుత్ వైర్లు తెగిపడటంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్థానికంగా విషాదం చోటు నెలకొంది. సమచారం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
ఈ యేడాది జూన్ నెల 30వ తేదీన తాడిమర్రి మండలంలోని కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకున్న విషయం తెల్సిందే. ఆటో కూలీలు వ్యవసాయ పనులకు వెళుతుండగా, ఆటోపై విద్యుత్ వైర్లు తెగిపడిన ఘటనలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఉన్న విద్యుత్ వైర్లను ఉడుత కొరకడంతో వైర్లు తెగిపడి ఈ ప్రమాదం జరిగిందని వైకాపా మంత్రులు, నేతలు సెలవిచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

తర్వాతి కథనం
Show comments