Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో విషాదం... విద్యుత్ షాక్‌కు ఆరుగురు వ్యవసాయ కూలీల మృతి

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (15:53 IST)
అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ఆరుగురు వ్యవసాయ కూలీలు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని బొమ్మనహాల్ మండలం దుర్గా హోన్నూరులో జరిగింది. వీరంతా ట్రాక్టర్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
విద్యుత్ వైర్లు తెగిపడటంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్థానికంగా విషాదం చోటు నెలకొంది. సమచారం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
ఈ యేడాది జూన్ నెల 30వ తేదీన తాడిమర్రి మండలంలోని కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకున్న విషయం తెల్సిందే. ఆటో కూలీలు వ్యవసాయ పనులకు వెళుతుండగా, ఆటోపై విద్యుత్ వైర్లు తెగిపడిన ఘటనలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఉన్న విద్యుత్ వైర్లను ఉడుత కొరకడంతో వైర్లు తెగిపడి ఈ ప్రమాదం జరిగిందని వైకాపా మంత్రులు, నేతలు సెలవిచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments