Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2,44,941.30 ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (11:28 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయింది. 13 జిల్లాలతో నవ్యాంధ్ర ఏర్పాటైంది. అలాగే, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించింది. అయితే, నవ్యాంధ్రకు ఇపుడు మొత్తం 2.45 లక్షల కోట్ల రూపాయలకుపైగా అప్పులున్నట్టు తేలింది. వీటిని వడ్డీతో సహా తీర్చాలంటే 2040 వరకూ సమయం పడుతుందని ఆర్థిక శాఖ లెక్కలు కట్టింది. 
 
బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలు, విదేశాల సాయం, నాబార్డ్, విద్యుత్ సంస్థల నుంచి తీసుకున్న రుణాలన్నీ కలుపగా, మొత్తం రూ.2,44,941.30 కోట్ల రూపాయలుగా తేలింది. ఈ మొత్తం రుణాల్లో బహిరంగ మార్కెట్ నుంచి రూ.1.55 లక్షల కోట్లు, కేంద్రం నుంచి తీసుకున్న రూ.10,229 కోట్లు ఉన్నాయి. 
 
అలాగే, చిన్న మొత్తాల పొదుపు ఖాతాల ద్వారా రూ.12,504 కోట్లు, ప్రావిడెంట్ ఫండ్ తదితరాల నుంచి రూ.14,767 కోట్లు, డిపాజిట్లు, రిజర్వ్ నిధులు రూ.52,064 కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ తేల్చింది. నాబార్డ్ నుంచి, 'ఉదయ్' పథకం కింద తీసుకున్న రుణాలను 2030-31 వరకూ తీర్చివేయవచ్చని, మిగతా మొత్తం తీరాలంటే, ఇంకో పదేళ్ల వరకూ పడుతుందని అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments