Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2,44,941.30 ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (11:28 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయింది. 13 జిల్లాలతో నవ్యాంధ్ర ఏర్పాటైంది. అలాగే, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించింది. అయితే, నవ్యాంధ్రకు ఇపుడు మొత్తం 2.45 లక్షల కోట్ల రూపాయలకుపైగా అప్పులున్నట్టు తేలింది. వీటిని వడ్డీతో సహా తీర్చాలంటే 2040 వరకూ సమయం పడుతుందని ఆర్థిక శాఖ లెక్కలు కట్టింది. 
 
బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలు, విదేశాల సాయం, నాబార్డ్, విద్యుత్ సంస్థల నుంచి తీసుకున్న రుణాలన్నీ కలుపగా, మొత్తం రూ.2,44,941.30 కోట్ల రూపాయలుగా తేలింది. ఈ మొత్తం రుణాల్లో బహిరంగ మార్కెట్ నుంచి రూ.1.55 లక్షల కోట్లు, కేంద్రం నుంచి తీసుకున్న రూ.10,229 కోట్లు ఉన్నాయి. 
 
అలాగే, చిన్న మొత్తాల పొదుపు ఖాతాల ద్వారా రూ.12,504 కోట్లు, ప్రావిడెంట్ ఫండ్ తదితరాల నుంచి రూ.14,767 కోట్లు, డిపాజిట్లు, రిజర్వ్ నిధులు రూ.52,064 కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ తేల్చింది. నాబార్డ్ నుంచి, 'ఉదయ్' పథకం కింద తీసుకున్న రుణాలను 2030-31 వరకూ తీర్చివేయవచ్చని, మిగతా మొత్తం తీరాలంటే, ఇంకో పదేళ్ల వరకూ పడుతుందని అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments