Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో మృతి చెందితే అంత్యక్రియల కోసం రూ.15వేలు.. సీఎం జగన్

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (20:04 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కరోనా మృతులకు సంబంధించి కొత్త ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా కరోనాతో మృతిచెందితే అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి రూ.15వేలు ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశించారు. కరోనా బాధితులను నిరాకరించే ఆస్పత్రుల రద్దుకు వెనుకాడవద్దని అధికారులకు సూచించారు.
 
రాష్ట్రంలో 17వేల మంది వైద్యులు, 12వేల మంది నర్సులను భవిష్యత్‌ అవసరాల కోసం నియమిస్తామని సీఎం జగన్‌ తెలిపారు. క్వారంటైన్‌ కేంద్రాలు, వసతులు, భోజనం తదితర వాటిపై ప్రత్యేక దృష్టిని సారించాలని అధికారులకు సూచించారు.
 
వచ్చే వారం రోజులు ఆస్పత్రులపై స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. క్రమం తప్పకుండా ఆస్పత్రులను సందర్శించాలన్నారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లల్లో ప్రత్యేక బస్సుల ద్వారా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. కరోనా పరీక్ష కేంద్రాలను శాశ్వత పరీక్షల కేంద్రంగా మార్చాలని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments