Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి హుండీలో బంగారు బిస్కెట్లు... విలువ రూ. 16 కోట్లు

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (19:48 IST)
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడికి కానుకలకు తక్కువా. భక్తులు తాము కోరుకున్న కోర్కెలు నెరవేరితే మ్రొక్కలు సమర్పిస్తూ ఉంటారు. ఇదే చేశాడు ఒక అజ్ఞాత భక్తుడు. ఏకంగా స్వామివారికి బంగార బిస్కెట్లు కానుకగా సమర్పించాడు. అయితే ఎవరన్న విషయాన్ని మాత్రం టిటిడి అధికారులు బయటపెట్టరు. 
 
ఒక అజ్ఞాత భక్తుడు 20 బంగారు బిస్కెట్లను శ్రీవారి హుండీలో సమర్పించారు. ఒక్కొక్క బిస్కెట్ 2 కిలోలు ఉంటుంది. అంటే మొత్తం 40 కిలోలని టిటిడి భావిస్తోంది. జూలై 12వ తేదీన హుండీ లెక్కింపులోనే ఇవి బయటపడినట్లు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వీటి విలువ రూ.16.7 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. 
 
భక్తులు సంఖ్య తగ్గుతున్నా హుండీ ఆదాయం మాత్రం తగ్గడం లేదు. కరోనా సమయంలో స్వామివారికి ఈ స్థాయిలో బంగారు బిస్కెట్లు సమర్పించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఆలయం తెరిచిన తరువాత ఈ స్థాయిలో విరాళం రావడం ఇదే ప్రధమమని టిటిడి ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments