Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి హుండీలో బంగారు బిస్కెట్లు... విలువ రూ. 16 కోట్లు

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (19:48 IST)
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడికి కానుకలకు తక్కువా. భక్తులు తాము కోరుకున్న కోర్కెలు నెరవేరితే మ్రొక్కలు సమర్పిస్తూ ఉంటారు. ఇదే చేశాడు ఒక అజ్ఞాత భక్తుడు. ఏకంగా స్వామివారికి బంగార బిస్కెట్లు కానుకగా సమర్పించాడు. అయితే ఎవరన్న విషయాన్ని మాత్రం టిటిడి అధికారులు బయటపెట్టరు. 
 
ఒక అజ్ఞాత భక్తుడు 20 బంగారు బిస్కెట్లను శ్రీవారి హుండీలో సమర్పించారు. ఒక్కొక్క బిస్కెట్ 2 కిలోలు ఉంటుంది. అంటే మొత్తం 40 కిలోలని టిటిడి భావిస్తోంది. జూలై 12వ తేదీన హుండీ లెక్కింపులోనే ఇవి బయటపడినట్లు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వీటి విలువ రూ.16.7 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. 
 
భక్తులు సంఖ్య తగ్గుతున్నా హుండీ ఆదాయం మాత్రం తగ్గడం లేదు. కరోనా సమయంలో స్వామివారికి ఈ స్థాయిలో బంగారు బిస్కెట్లు సమర్పించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఆలయం తెరిచిన తరువాత ఈ స్థాయిలో విరాళం రావడం ఇదే ప్రధమమని టిటిడి ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments