Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్పొరేటర్‌ను కారుతో ఢీకొట్టించి చంపేశారు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:57 IST)
తూర్పుగోదావరి జిల్లాలో ఓ కార్పొరేటర్‌ను కారుతో ఢీకొట్టించి చంపేశారు. ఈ హత్యతో కాకినాడలో కలకలం రేగింది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్న కంపర రమేష్‌కు కొందరితో పాతకక్షు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం అర్థరాత్రి ఆయన వెళుతుండగా, కారుతో ఢీకొట్టి హతమార్చారు. 
 
సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... కార్ల మెకానిక్‌ షెడ్‌ ప్రాంతంలో గురువారం అర్థరాత్రి మద్యం సేవించిన అనంతరం చిన్నా, రమేష్‌ ఘర్షణ పడ్డారు ఈ క్రమంలో చిన్నా కారుతో ఢీ కొట్టి రమేష్‌ను హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు. పాతకక్షలే హత్యకు కారణమని భావిస్తున్నట్టు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments