Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్పొరేటర్‌ను కారుతో ఢీకొట్టించి చంపేశారు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:57 IST)
తూర్పుగోదావరి జిల్లాలో ఓ కార్పొరేటర్‌ను కారుతో ఢీకొట్టించి చంపేశారు. ఈ హత్యతో కాకినాడలో కలకలం రేగింది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్న కంపర రమేష్‌కు కొందరితో పాతకక్షు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం అర్థరాత్రి ఆయన వెళుతుండగా, కారుతో ఢీకొట్టి హతమార్చారు. 
 
సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... కార్ల మెకానిక్‌ షెడ్‌ ప్రాంతంలో గురువారం అర్థరాత్రి మద్యం సేవించిన అనంతరం చిన్నా, రమేష్‌ ఘర్షణ పడ్డారు ఈ క్రమంలో చిన్నా కారుతో ఢీ కొట్టి రమేష్‌ను హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు. పాతకక్షలే హత్యకు కారణమని భావిస్తున్నట్టు వివరించారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments