Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల నడకదారిలో మెట్లు ఎక్కుతుండగా గుండెపోటు నిఘా డీఎస్పీ మృతి

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (14:09 IST)
తిరుమల నడకదారిలో గుండెపోటుతో ఇంటెలిజెన్స్ మెట్లు ఎక్కువుతూ ప్రాణాలు కోల్పోయాడు. 1805వ మెట్టు వద్ద కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచారు. మృతుడిని డీఎస్పీ కృపాకర్ హఠాన్మరణం మెట్లదారిలో వెళుతుండగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కృపాకర్ తిరుమల చేరుకున్నారు. మెట్లదారిలో సెక్యూరిటీ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కృపాకర్ తిరుమల చేరుకున్నారు. మెట్ల దారిలో గుండా పైకి వెళుతుండగా 1805 మెట్లు దగ్గర అస్వస్థతకు గురయ్యారు. 
 
గుండెనొప్పితో కుప్పకూలారు. డీఎస్పీ కృపాకర్ వయసు 59 సంవత్సరాలు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ సమీపంలోని పోరంకి పోలీసులు వెల్లడించారు కృపాకర్ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments