Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త..

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (14:59 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న సుమారు 1.47 లక్షల కుటుంబాలకు ఇది ఒక శుభవార్తే. వీరికి ప్రస్తుతం ఏడాదికి రెండున్నర లక్షల రూపాయల విలువ గల వైద్య సేవలు ఉచితంగా అందుతూండగా, ఇటీవల దీనిని రూ.5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయం సోమవారం నుండే అమలులోకి వచ్చింది.
 
మొదట్లో తెల్లరేషన్ కార్డుదారులకు రూ.2 లక్షల విలువైన వైద్య సేవలు అందుబాటులో ఉంటుండగా, 2015వ సంవత్సరంలో దీనిని రూ.2.50 లక్షలకు పెంచారు. ఇప్పుడు ఏకంగా రెట్టింపు అయింది. దీంతో కేన్సర్, గుండె జబ్బులతోపాటు ఖరీదైన జబ్బుల బారిన పడిన పేదవారికి వైద్య ఖర్చుల రూపేణా ఉపశమనం లభించనుందని ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు ఇన్‌చార్జ్ సీఈఓ డాక్టర్‌ సుబ్బారావు తెలియజేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments