Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త..

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (14:59 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న సుమారు 1.47 లక్షల కుటుంబాలకు ఇది ఒక శుభవార్తే. వీరికి ప్రస్తుతం ఏడాదికి రెండున్నర లక్షల రూపాయల విలువ గల వైద్య సేవలు ఉచితంగా అందుతూండగా, ఇటీవల దీనిని రూ.5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయం సోమవారం నుండే అమలులోకి వచ్చింది.
 
మొదట్లో తెల్లరేషన్ కార్డుదారులకు రూ.2 లక్షల విలువైన వైద్య సేవలు అందుబాటులో ఉంటుండగా, 2015వ సంవత్సరంలో దీనిని రూ.2.50 లక్షలకు పెంచారు. ఇప్పుడు ఏకంగా రెట్టింపు అయింది. దీంతో కేన్సర్, గుండె జబ్బులతోపాటు ఖరీదైన జబ్బుల బారిన పడిన పేదవారికి వైద్య ఖర్చుల రూపేణా ఉపశమనం లభించనుందని ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు ఇన్‌చార్జ్ సీఈఓ డాక్టర్‌ సుబ్బారావు తెలియజేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments