Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి అప్పు తీసుకోనిదే పూట గడవడం లేదు.. మరో రూ.1413 కోట్ల రుణం

ysjagan
Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (09:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అప్పుల కోసం పోటీ పడింది. ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలానికి హాజరైన ఏపీ ఆర్థిక శాఖ అధికారులు మరోమారు 1413 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు.  ఏడేళ్ళ కాల వ్యవధికి కూ.7.75 శాతం వడ్డీతో రూ.700 కోట్లను సేకరించింది. 
 
అలాగే, మరో రూ.713 కోట్లను 11 యేళ్ల కాలపరిమితితో 7.86 శాతం వడ్డీకి సేకరించింది. భారత రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలో జరిగిన సెక్యూరిటీ బాండ్ల వేలం పాటల్లో పాల్గొన్న ఏపీ ఆర్థిక శాఖ అధికారులు ఈ రుణాలు తీసుకున్నారు.
 
ఏపీలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళుతోందంటూ విపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకునిపోతూ రుణాలుపై రుణాలు తీసుకునే విషయంలో పోటీపడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments