ఏపీలో రెండో అధికారిక భాషగా ఉర్దూ.. నోటిఫికేషన్ జారీ

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (10:34 IST)
ఏపీలో ఉర్దూను రెండో అధికారిక భాషగా  గుర్తిస్తూ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించింది. 
 
ఏపీలో ఉర్దూ భాషకు అధికారిక హోదాకు సంబంధించి మూడు నెలల కిందటే అసెంబ్లీలో బిల్లు పాసైన సంగతి తెలిసిందే. మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లోనే ఉర్దూకు రెండో అధికార భాష హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషల చట్ట సవరణ–2022కు సభ ఆమోదం తెలపడం చకచకా జరిగిపోగా, ఇప్పుడు విద్యా సంవత్సరం మొదలు కానుండటంతో దానిపై అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 
వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికార భాషగా చట్టబద్ధత కల్పించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

Chinnay : రాహుల్ రవీంద్రన్, చిన్నయ్ వివాహంపై సెటైర్లు

Chandini Chowdary,: తరుణ్ భాస్కర్ క్లాప్ తో చాందినీ చౌదరి చిత్రం లాంచ్

Bandla Ganesh: వార్నింగ్ లు రాజకీయాల్లోనే సినిమాల్లో కాదు - హీరోలపైనా బండ్ల గణేష్ సెటైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments