Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుస్త‌క మ‌హోత్స‌వంపై మ‌క్కువ ... గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ కొత్త సంప్ర‌దాయం!

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (14:47 IST)
బెజ‌వాడ బుక్ ఎగ్జిబిష‌న్... విజయవాడ పుస్తకమహోత్సవం అంటే, దానికో పెద్ద చ‌రిత్ర ఉంది. ద‌శాబ్దాలుగా ప్ర‌జ‌ల‌కు విజ్ణానాన్ని పంచుతూ, పుస్త‌క విక్ర‌యాల‌ను సాగిస్తున్న సంస్థ బుక్ ఎగ్జిబిష‌న్ సొసైటీ. ఏటా జ‌న‌వ‌రి 1న ప్రారంభ‌మ‌య్యే ఈ ఎగ్జిబిష‌న్ నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ ఐదు లక్షల రూపాయలు విడుదల చేసారు. శనివారం నుండి స్వరాజ్య మైదానంలో ఈ మహోత్సవం ప్రారంభం కానుంది. 
 
 
స్వయంగా పుస్తక ప్రేమికులైన గవర్నర్ తన విచక్షణాధికారాల మేరకు పుస్తక మహోత్సవానికి ఈ నిధులను మంజూరు చేసి నూతన సాంప్రదాయానికి నాంది పలికారని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు.  పదకొండు రోజుల పాటు పుస్తక మహోత్సవం జరగనుండగా, జనవరి ఒకటవ తేదీ సాయంత్రం వెబినార్ విధానంలో గవర్నర్ పుస్తక వేడుకను ప్రారంభించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments