ఏపీలో కర్ఫ్యూను పొడిగింపు.. మినహాయింపు కూడా..?

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (14:19 IST)
ఏపీలో కర్ఫ్యూను పొడిగించాలని సర్కారు భావిస్తోంది. మే 5 నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వం దశల వారీగా కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం అమలవుతున్న కర్ఫ్యూ ఈ నెల 20తో ముగియనుంది. 
 
గతంలో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో కర్ఫ్యూ సమయాన్ని కుదించనున్నారు. రెండు, మూడు రోజుల్లో సీఎం జగన్‌ నిర్వహించే సమీక్షా సమావేశంలో కర్ఫ్యూ అమల్లో ఇవ్వాల్సిన మినహాయింపులపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. 
 
కరోనా కట్టడి కోసం నెల రోజులకు పైగా అమలు చేస్తున్న కర్ఫ్యూ సత్ఫలితాలు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాన్ని మరికొద్ది రోజులు పొడిగించాలని యోచిస్తోంది. అయితే ప్రస్తుతం ఇస్తున్న సడలింపులకు తోడు మరికొన్ని మినహాయింపులు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తోంది.
 
దీంతో ఈ నెల 21 నుంచి సాయంత్రం 6 గంటల నుంచి మరసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం కర్ఫ్యూను మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు అమలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments