Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీశ్‌ మహ్వేశ్వరికి నోటీసులు

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (14:09 IST)
ట్విట్టర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ట్విట్టర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీశ్‌ మహ్వేశ్వరికి యూపీలోని ఘజియాబాద్‌ పోలీసులు లీగల్‌ నోటీసు పంపారు. వారం రోజుల్లోగా లోనీ బోర్డర్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.
 
యూపీలో ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై జరిగిన దాడికి సంబంధించి 'మతపరమైన అశాంతిని రెచ్చగొట్టినందుకు' యూపీ పోలీసు నోటీసులు జారీ చేశారు. ఈ సంఘటనలో మతపరమైంది ఏమీ లేదని యూపీ పోలీసులు చెబుతున్నారు.
 
నకిలీ యంత్రాలు విక్రయించారనే ఆగ్రహంతో సదరు వ్యక్తిపై దాడి చేశారని తెలిపారు. అయితే, దాడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. గతంలో ఢిల్లీ స్పెషల్‌ పోలీసుల బృందం 'కాంగ్రెస్‌ టూల్‌కిట్‌' వ్యవహారంలో కూడా ట్విట్టర్ ఇండియా ఎండీని మనీశ్‌ మహేశ్వరిని ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments