Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరానికి జగన్‌ పర్యటన : టూర్ వివరాలు ఇవే...

Webdunia
శనివారం, 17 జులై 2021 (12:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు పోలవరం. ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంకల్పించింది. ఆ దిశగా శరవేగంగా పనులు చేపట్టింది. ఈ క్రమంలో ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని ఏపీ సీఎం జగన్ భావించారు. 
 
అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది. తాజాగా ఆయన పోలవరం పర్యటన ఖరారైంది. ఈ నెల 19న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
 
సీఎం పర్యటన షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే, 19వ తేదీ సోమవారం ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. అక్కడ కాఫర్ డ్యామ్, ప్రాజెక్టు వివిధ భాగాలను సందర్శిస్తారు. ఆపై మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు హెలికాప్టరులో తాడేపల్లికి తిరుగు పయనమవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం