Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సినిమా టిక్కెట్ ధరలపై విమర్శలు... మంత్రుల కమిటీ ఏమంటోంది?

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (15:19 IST)
ఏపీలో సినిమా టిక్కెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాస్త సీరియస్‌గా దృష్టి సారిస్తోంది. టిక్కెట్ ధరల విషయంలో విమర్శల కారణంగా మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 
 
నేడు వెలగపూడి సచివాలయంలో సినిమా టికెట్ రేట్ల నిర్దారణ కమిటీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆసక్తి పెరుగుతుంది.
 
ఈ కమిటీ ప్రతిపాదనలను ఖరారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కమిటీ నివేదికను కోర్టుకు ప్రభుత్వం అందించే అవకాశం ఉంది. హోమ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ నేతృత్వం లో 13 మందితో కమిటీ సమావేశం నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments