Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సినిమా టిక్కెట్ ధరలపై విమర్శలు... మంత్రుల కమిటీ ఏమంటోంది?

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (15:19 IST)
ఏపీలో సినిమా టిక్కెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాస్త సీరియస్‌గా దృష్టి సారిస్తోంది. టిక్కెట్ ధరల విషయంలో విమర్శల కారణంగా మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 
 
నేడు వెలగపూడి సచివాలయంలో సినిమా టికెట్ రేట్ల నిర్దారణ కమిటీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆసక్తి పెరుగుతుంది.
 
ఈ కమిటీ ప్రతిపాదనలను ఖరారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కమిటీ నివేదికను కోర్టుకు ప్రభుత్వం అందించే అవకాశం ఉంది. హోమ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ నేతృత్వం లో 13 మందితో కమిటీ సమావేశం నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments