Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చింతామణి"పై సర్కారుకు షాక్.. పుస్తకంపై నిషేధం లేదుకదా? హైకోర్టు ప్రశ్న

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (15:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చింతామణి వీధి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. 
 
ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాటకంలో ఒక పాత్ర బాగోలేనంత మాత్రాన మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని కోర్టు ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని నిషేధించనపుడు నాటక ప్రదర్శనపై ఎలా నిషేధం విధిస్తారని హైకర్టు ప్రశ్నించింది. 
 
దీనికి ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ, ప్రభుత్వానికి వచ్చిన వినతుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే, ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments