Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయితే ఓకే.. అమరావతిలో 14న కేబినెట్ భేటీ...

Webdunia
మంగళవారం, 7 మే 2019 (17:22 IST)
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాష్ట్ర మంత్రివర్గ సమాచారం నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు.
 
కేబినెట్‌ భేటీకి అజెండానే కీలకమని... అజెండాలోని అంశాల ఆధారంగానే ఈసీ అనుమతిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో అజెండాలోని అంశాలపై సీఎంవోను సీఎస్‌ వివరణ కోరారు. ఏయే అంశాలపై కేబినెట్‌ భేటీ నిర్వహిస్తున్నదీ ఈసీకి చెప్పాల్సి ఉందన్నారు. అజెండా వివరాలు వచ్చాక ఈసీకి పంపించి  భేటీకి సంబంధించిన అనుమతి కోరనున్నారు సీఎస్. అయితే, కేబినెట్‌ సమావేశం పెట్టే స్థాయి నిర్ణయాలు ఉంటేనే ఈసీ అనుమతిస్తుందని ఎల్వీ చెప్పారు. 
 
అయితే, తాజా సమాచారం మేరకు ఈనెల 14వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కేబినెట్ అంశాలు ఎన్నికల సంఘానికి 48 గంటల ముందు వెల్లడించాల్సి వుండటంతో ఈనెల 10వ తేదీన జరగాల్సిన కేబినెట్ భేటీని 14వ తేదీకి వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments