Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్యం ఆందోళనకరం : వైద్యులు వెల్లడి

Webdunia
ఆదివారం, 21 మే 2023 (10:53 IST)
అనారోగ్యంపాలైన కడప వైకాపా ఎంపి అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి గుండె వైద్య నిపుణులు డాక్టర్ హితేష్ రెడ్డి వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం చేసిన పరీక్షలో ట్రోపోనిన్ పాజిటివ్ వచ్చిందని.. అది గుండెపోటు వచ్చే అవకాశాన్ని సూచిస్తోందన్నారు. 
 
అందువల్ల యాంజియోగ్రామ్ నిర్వహించగా ఆమెకు రెండు నరాల్లో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. రక్తపోటు తక్కువగా ఉందని, అది సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే ఆమెకు ఎలాంటి వైద్యం అందించాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 
 
ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని, మరికొన్ని రోజులపాటు ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. అవినాష్ తల్లి లక్ష్మమ్మ విశ్వభారతి ఆసుపత్రిలో నాలుగో అంతస్తులోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన అయిదో అంతస్తులో ఉండి తల్లి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments