Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికల కౌంటింగ్: పలనాడులో భారీ డ్రోన్‌ను దించిన బలగాలు (video)

ఐవీఆర్
సోమవారం, 3 జూన్ 2024 (16:59 IST)
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4... అంటే రేపు ఉదయం ప్రారంభం కానున్నది. ఈ నేపధ్యంలో సమస్యాత్మక నియోజకవర్గాలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం దాడి, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ రంగంలోకి డ్రోన్‌ను దింపాయి.
 
ఈ భారీ డ్రోన్‌ను పోలీసులు పరీక్షించారు. పిడుగురాళ్ల మండలం పరిధిలో వున్న కరలపాడు గ్రామంలో ఈ డ్రోన్‌ను దింపి అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలను దాని ద్వారా పరిశీలించారు. చూడండి ఈ వీడియోను... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments