Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికల కౌంటింగ్: పలనాడులో భారీ డ్రోన్‌ను దించిన బలగాలు (video)

ఐవీఆర్
సోమవారం, 3 జూన్ 2024 (16:59 IST)
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4... అంటే రేపు ఉదయం ప్రారంభం కానున్నది. ఈ నేపధ్యంలో సమస్యాత్మక నియోజకవర్గాలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం దాడి, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ రంగంలోకి డ్రోన్‌ను దింపాయి.
 
ఈ భారీ డ్రోన్‌ను పోలీసులు పరీక్షించారు. పిడుగురాళ్ల మండలం పరిధిలో వున్న కరలపాడు గ్రామంలో ఈ డ్రోన్‌ను దింపి అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలను దాని ద్వారా పరిశీలించారు. చూడండి ఈ వీడియోను... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

Dhanush: ఆయన వల్లే డంప్‌యార్డ్‌లో ఏడు గంటలపాటు నేను, రష్మిక వున్నాం: ధనుష్

Srileela: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాయిక శ్రీలీల

నాకు పొగరు నిజమే.. దానికి కారణం కూడా నేనే : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments