Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికల కౌంటింగ్: పలనాడులో భారీ డ్రోన్‌ను దించిన బలగాలు (video)

ఐవీఆర్
సోమవారం, 3 జూన్ 2024 (16:59 IST)
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4... అంటే రేపు ఉదయం ప్రారంభం కానున్నది. ఈ నేపధ్యంలో సమస్యాత్మక నియోజకవర్గాలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం దాడి, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ రంగంలోకి డ్రోన్‌ను దింపాయి.
 
ఈ భారీ డ్రోన్‌ను పోలీసులు పరీక్షించారు. పిడుగురాళ్ల మండలం పరిధిలో వున్న కరలపాడు గ్రామంలో ఈ డ్రోన్‌ను దింపి అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలను దాని ద్వారా పరిశీలించారు. చూడండి ఈ వీడియోను... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments