Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐడీకి వీడియో సాక్ష్యాలు అందించిన ఎమ్మెల్యే ఆర్కే.. భూముల్ని లాక్కున్నారు..

Webdunia
సోమవారం, 5 జులై 2021 (16:09 IST)
అమ‌రావ‌తి రాజ‌ధాని కోస‌మ‌ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు, ఆయ‌న తాబేదారులైన అధికారులు దళితులను బెదిరించి అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే  ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. 
 
దీనికి ఇదిగో సాక్ష్యం...అంటూ వీడీయో సాక్ష్యాలను సీఐడీ అధికారులకు ఇచ్చారు. అమరావతి రాజధాని భూముల కుంభకోణంపై సమగ్ర విచారణ చేయాలని సి.ఐ.డి. అధికారుల‌ను ఎమ్మెల్యే ఆర్కే కోరారు. 
 
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలు తమకు వత్తాసు పలికే అధికారులను అడ్డం పెట్టుకుని కారు చౌకగా దళితుల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశార‌ని ఆర్కే ఆరోపించారు. 
 
అధికారులు ద‌బాయించి ద‌ళిత రైతుల భూముల్ని బినామీల పేరిట రాయించుకున్న‌ట్లు సంత‌కాలు కూడా తీసుకున్నార‌ని వీడియో సాక్ష్యాల‌ను ప్ర‌ద‌ర్శించారు. అయితే, అవ‌న్నీ ఫేక్ వీడియో సాక్ష్యాల‌ని అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ స‌మితి నాయ‌కులు ఖండిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments