Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రిలో వెన్నెముక సర్జరీలు

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:34 IST)
తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రిలో ఇప్పటివరకు మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు చేస్తుండగా, త్వరలోనే వెన్నెముక ఆపరేషన్లకు శ్రీకారం చుట్టనున్నారు. ఇకపై బియ్యం, పింఛను కానుక కార్డుదారులందరికీ ఉచితంగా సర్జరీలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అలాగే ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారికి మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు ఉచితంగా చేయాలని, ఇంప్లాంట్స్‌కు మాత్రం రూ.65-రూ.70వేలు చెల్లించాలని నిర్ణయించారు. రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించడానికి కొత్తగా డాక్టర్ల నియామకానికి ఆమోదం తెలిపారు.

ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ వంటి అధునాతన పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. నూతన ఓపీడీ బ్లాక్‌లో నాల్గవ అంతస్తు నిర్మాణానికి రూ.3.5 కోట్లు మంజూరు చేశారు.

దేశంలోని నిపుణులైన ప్రముఖ వైద్యులందరినీ సంప్రదించి, వారికి వీలైన సమయంలో బర్డ్‌కు వచ్చి ఉచితంగా సర్జరీలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. సర్జరీల వెయిటింగ్‌ సమయం తగ్గించడం కోసం కొత్తగా మూడు ఆపరేషన్‌ థియేటర్లను నిర్మించాలన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-3లో జాన్వీ కపూర్ ఐటెమ్ సాంగ్ చేస్తే అదిరిపోద్ది.. డీఎస్పీ

సినీ నిర్మాతల గృహాల్లో ముగిసిన ఐటీ సోదాలు...

దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?

Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments