Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిటాల శ్రీరామ్‌ను హగ్ చేసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (15:57 IST)
అనంతపురం జిల్లా రాజకీయాల్లో బుధవారం ఆసక్తికర దృశ్యం ఒకటి కనిపించింది. బద్దశత్రువులుగా ఉండే పరిటాల కుటుంబం, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఒక్కటిగా కనిపించారు. పరిటాల శ్రీరామ్, జేసీ ప్రభాకర్‌ రెడ్డిలు ఒక్కటయ్యారు. వీరిద్దరూ ఆత్మీయంగా పలుకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. మాట్లాడుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన రాయలసీమ జనం మురిసిపోతున్నారు. 
 
అయితే ఇందులో స్పెషల్ ఏముందని చాలా మంది అనుకోవచ్చు. కానీ, ఒక్కసారి ఈ రెండు కుటుంబాల గత చరిత్ర చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ప్రత్యేక దృశ్యమే అని చెప్పాలి. ఒకప్పుడు అనంత జిల్లాలో పరిటాల, జేసీ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేది. అప్పుడు జేసీ బ్రదర్స్‌ది కాంగ్రెస్‌. పరిటాల రవి వర్సెస్ జేసీ బ్రదర్స్. ఓ రేంజ్‌ హైవోల్టేజ్‌ పాలిటిక్స్ నడిచేవి. 
 
ముఖ్యంగా పరిటాల రవి హత్య కేసు విషయంలోనూ అప్పట్లో జేసీ ఫ్యామీలపై ఆరోపణలు వచ్చాయి. అయితేపరిస్థితులు మారాయి. జేసీ బ్రదర్స్‌ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు విభేదాలు కొనసాగినా ఇటీవలికాలంలో ఈ రెండు కుటుంబాలు ఒకటయ్యాయి. దీంతో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments