Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకాంతం కోసం అడవులకు వెళ్తే.. పోలీసునని చెప్పి.. మహిళపై..?

Webdunia
బుధవారం, 8 జులై 2020 (15:59 IST)
అక్రమ సంబంధాలు జీవితాలను దారుణంగా మార్చేస్తాయని తెలిసినా.. సమాజంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలుసుకున్నా.. కొందరు ప్రబుద్ధులు బయటపడకుండా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలా వైవాహిక జీవితాన్ని పక్కనబెట్టి.. అక్రమ సంబంధాన్ని కొనసాగించిన ఇద్దరికి చేదు అనుభవం ఎదురైంది. 
 
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా బుక్కరాయమండలంలోని కొట్టాపల్లి గ్రామానికి చెందిన మహిళకు వివాహం అయ్యింది. అయినప్పటికీ మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. రెండు రోజులపాటు ఎక్కడికైనా దూరంగా వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. అటవీ ప్రాంతానికి వెళ్లారు. అడవి కావడంతో ఎవరూ ఉండరని భావించి, శృంగారంలో మునిగిపోయారు. 
 
అంతలో అటుగా వచ్చిన ఓ వ్యక్తిని వీరిని చూసి, తాను పోలీసునని, బెదిరించాడు. మహిళపై అత్యాచారం చేశాడు. ఆమెతో వచ్చిన ప్రియుడు అక్కడే నిలబడి ఆ చోద్యాన్ని చూశాడు. బయటకు చెప్తే పరువు పోతుందని, ఎవరికి ఈ విషయం చెప్పొద్దని ప్రియుడు ఆమెను బతిమిలాడాడు. 
 
కానీ, ఆమె వినలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసునని చెప్పి అత్యాచారం చేసిన నకిలీ పోలీసును, పక్కనే ఉన్న పట్టించుకోని ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments