ప్రసార భారతి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఢిల్లీలో ఖాళీల భర్తీ

Webdunia
బుధవారం, 8 జులై 2020 (15:49 IST)
ప్రసార భారతి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంటెంట్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. సోషల్ మీడియా కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం ఏడు ఖాళీలున్నాయి. 
 
న్యూఢిల్లీలో ఈ ఖాళీలను భర్తీచేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 20 చివరి తేదీ. దరఖాస్తుల్ని పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రసార భారతి అధికారిక వెబ్‌సైట్ తెలుసుకునే వీలుంది. 
 
మొత్తం కంటెంట్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు- 7
వేతనం- రూ.20,000
విద్యార్హత- పీజీ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ జర్నలిజం. 
జర్నలిజంలో ఏడాది అనుభవం తప్పనిసరి. 
హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సామర్థ్యం ఉండాలి.
వయస్సు- 30 ఏళ్లు
 
దరఖాస్తులు పంపాల్సిన చిరుమానా:
డిప్యూటీ డైరక్టర్ (హెచ్ఆర్) 
దూరదర్శన్ న్యూస్ 
రూమ్ నెం.413,
దూరదర్శన్ భవన్, 
టవర్-బి, కాపర్ నికస్  మర్గ్, 
న్యూఢిల్లీ -110001.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments