Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కోటితీర్థంలో ఆనందయ్య ఔషధం తయారీ

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (12:55 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఔషధం.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి రానుంది.

స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చొరవతో ఆనందయ్య కుమారుడు శ్రీధర్‌, ఆయన శిష్యబృందం నేతృత్వంలో ఆదివారం రాత్రి ముక్కోటితీర్థంలో మందు తయారీని ప్రారంభించారు.

చంద్రగిరి నియోజకవర్గంలోని 5లక్షలకు పైగా ప్రజలకు ఇంటింటికీ ఈ మందును పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా ఎవరూ ముక్కోటితీర్థానికి రావద్దని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments