Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో బాలుడు కిడ్నాప్.. ఒక మహిళ బాలుడిని ఎత్తుకుని?

Webdunia
సోమవారం, 2 మే 2022 (13:33 IST)
తిరుమలలో ఓ బాలుడు కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. శ్రీవారి ఆలయానికి వచ్చిన, అక్కడ ఆలయానికి ఎదురుగా కూర్చున్న ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ గురవడం స్థానికంగా ఆందోళన కలిగించింది. 
 
తిరుపతి దామినేడుకు చెందిన గోవర్ధన్ రాయల్ అనే ఐదు సంవత్సరాల బాలుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట కిడ్నాప్‌కు గురయ్యాడు. ఆదివారం సాయంత్రం 5.45 నిమిషాలకు బాలుడి కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. 
 
సైలెంట్‌గా వచ్చిన ఒక మహిళ బాలుడిని ఎత్తుకొని అక్కడి నుండి ఉడాయించింది. శ్రీవారి ఆలయం ఎదురుగా బాలుడు కూర్చుని ఉండగా మహిళ బాలుడిని కిడ్నాప్ చేసింది. అప్పటివరకు తమతో ఉన్న కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు లబోదిబోమన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: రాత్రి 9 గంటలకల్లా నిద్రపోతాను.. ఉదయం 4గంటలకల్లా నిద్రలేస్తాను.. సాయిపల్లవి

రాజమౌళి వల్లే సినిమా ఒక్కటైంది, మేం తెలుగు సినిమాలు చూస్తాం : మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments