Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతుల మహాపాదయాత్ర, జనసేనాని పవన్ మద్దతు కోరుతూ...

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (22:26 IST)
అమరావతి రాజధాని కోసం గత రెండేళ్లుగా దీక్ష చేస్తున్న రైతులు తుళ్లూరు నుంచి తిరుమలకు 45 రోజుల పాటు మహాపాద యాత్ర చేయనున్నారు. ఇందుకోసం జనసేన మద్దతు కోరుతూ రైతులు జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్‌ను కలిసారు. ఈ పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. తమ మద్దతు రైతులకు వుంటుందనీ, పాదయాత్ర విజయవంతం కావాలని నాదెండ్ల ఆకాంక్షించారు.
 
ఇదిలావుండగా ఈ మహాపాదయాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యాత్ర నవంబర్ 1వ తేదీ ప్రారంభమై డిశంబర్ 17వ తేదీతో ముగుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments