Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఒడి డబ్బులు స్వాహా చేసిన వాలంటీర్

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (19:10 IST)
ఏపీలోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి సచివాలయం పరిధిలో ఓ వాలంటీర్ మోసానికి పాల్పడ్డాడు. అమ్మ ఒడి పథకం కింద ప్రభుత్వం ఇచ్చే నిధులను స్వాహా చేశాడు. మహిళను బురిడీ కొట్టించి ఈ నిధులను తన జేబులో వేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఏపీలోని వాలంటీర్లు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ గ్రామంలో పని చేసే ఖాసీం పీరా అనే వాలంటీర్ అమ్మ ఒడి నిధులతో పత్తా లేకుండా వెళ్లిపోయాడు. బాధిత మహిళ వెల్లడించిన వివరాల మేరరకు.. 
 
నాగినేని గుంట గ్రామానికి చెందిన హుసేన్ బీ వద్ద వేలిముద్ర వేయించుకున్న వాలంటీర్ అమ్మ ఒడి నగదును తీసుకుని పారిపోయాడు. ఈ పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో రూ.10 వేలు గత నెల 7వ తేదీన డ్రా చేసినట్టు బ్యాంకు అధికారులు ఆమెకు చెప్పడంతో ఖంగుతిన్నారు. వెంటనే ఆమె వాలంటీర్‌ను ప్రశ్నించగా ఒకదానికొకటి పొంతనలేని సమాధానం ఇచ్చాడు. పైగా ఇదిగో ఇస్తాను.. అదిగో ఇస్తాను అంటూ మభ్యపెట్టసాగాడు. దీంతో ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, మీడియాకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments