Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెద్ద పార్టీయే కావొచ్చు.. రాష్ట్రంలో తుస్సే : బీజేపీపై అంబటి విసుర్లు

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (11:28 IST)
భారతీయ జనతా పార్టీపై వైకాపా నేత, మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ దేశంలో పెద్ద పార్టీయే కావొచ్చు కానీ రాష్ట్రంలో మాత్రం తుస్సేనని చెప్పారు. ఆత్మకూరు అసెంబ్లీకి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ బరిలో లేదని అందుకే బీజేపీ నేతలు రోడ్లపై కనిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 
 
ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో అంబటి రాంబాబు మాట్లాడుతూ, బీజేపీ నేతలు ప్రచారం కోసమే తనపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పైగా, టీడీపీ బరిలో లేదు కాబట్టే బీజేపీ నేతలు కనిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 
 
ప్రచారం పొందాలన్న ఉబలాటంతోనే తనను ఏదో ఒకటి అంటున్నారని అంబటి వ్యాఖ్యానించారు. ప్రజాధనంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీ వచ్చేలా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వైకాపా కార్యకర్తలు రప్పించాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments