Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేత ఇంట్లో రూ.25 కోట్ల విలువచేసే మరకత పంచముఖ విగ్రహం లభ్యం

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (11:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు బరితెగించిపోతున్నారు. అన్ని విధాలుగా ప్రజలను అష్టకష్టాలకు గురిచేస్తున్న వైకాపా పాలకులు ఇపుడు సరికొత్త అవతారాలు ఎత్తుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెంకు చెందిన ఓ వైకాపా నేత ఇంట్లో రూ.25 కోట్ల విలువ చేసే మరకత పంచముఖ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  
 
ఈ వ్యవహారంలో వైకాపా నేత వై.వెంకటేశ్వర రావుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న గోళ్ళవిడిపికి చెందిన గ్రామస్థాయి నేత గజ్జెల చెన్నయ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ విగ్రహాన్ని తన వద్ద ఉంచుకునేందుకు అనుమతులు ఉన్నాయని వెంకటేశ్వర రావు చెప్పడంతో అందుకు సంబంధించిన ఉత్తర్వులను తీసుకురావాలని చెబుతూ వారిని విడిచిపెట్టారు. కాగా, ఈ విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments