Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేత ఇంట్లో రూ.25 కోట్ల విలువచేసే మరకత పంచముఖ విగ్రహం లభ్యం

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (11:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు బరితెగించిపోతున్నారు. అన్ని విధాలుగా ప్రజలను అష్టకష్టాలకు గురిచేస్తున్న వైకాపా పాలకులు ఇపుడు సరికొత్త అవతారాలు ఎత్తుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెంకు చెందిన ఓ వైకాపా నేత ఇంట్లో రూ.25 కోట్ల విలువ చేసే మరకత పంచముఖ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  
 
ఈ వ్యవహారంలో వైకాపా నేత వై.వెంకటేశ్వర రావుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న గోళ్ళవిడిపికి చెందిన గ్రామస్థాయి నేత గజ్జెల చెన్నయ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ విగ్రహాన్ని తన వద్ద ఉంచుకునేందుకు అనుమతులు ఉన్నాయని వెంకటేశ్వర రావు చెప్పడంతో అందుకు సంబంధించిన ఉత్తర్వులను తీసుకురావాలని చెబుతూ వారిని విడిచిపెట్టారు. కాగా, ఈ విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments