Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పైపైకి...

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (10:39 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఉండే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 8084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,30,101కు చేరుకున్నాయి. ఇందులో 4,26,57,335 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, మన దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు 5,24,771 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఆదివారం ఉదయం రాత్రి 12 గంటల వరకు 10 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 4,592 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. కాగా, కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా 2,946 కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కేరళలో 4,319, ఢిల్లీలో 735, కర్నాటకలో 436, హర్యానాలో 304 చొప్పున కేసులు ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల 0.11 శాతంగా ఉండగా రికవరీ రేటు 98.68 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments