Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పైపైకి...

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (10:39 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఉండే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 8084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,30,101కు చేరుకున్నాయి. ఇందులో 4,26,57,335 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, మన దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు 5,24,771 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఆదివారం ఉదయం రాత్రి 12 గంటల వరకు 10 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 4,592 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. కాగా, కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా 2,946 కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కేరళలో 4,319, ఢిల్లీలో 735, కర్నాటకలో 436, హర్యానాలో 304 చొప్పున కేసులు ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల 0.11 శాతంగా ఉండగా రికవరీ రేటు 98.68 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments