Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి ప్రభుత్వంలో వింతపోకడలు కనిపిస్తున్నాయి: మాజీ మంత్రి అమరనాథరెడ్డి

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (22:04 IST)
వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అమర్ నాథ్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో వింత పోకడలు కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఇలాంటి రాజకీయాలను ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు.
 
ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా ద్వారా టిడిపిపై దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. టిడిపి నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. అక్రమ కేసులను కార్యకర్తలపై పెడుతున్నారన్నారు. చిత్తూరులో టిడిపి నేత సందీప్ పైన అక్రమ కేసులు పెట్టారని..అరెస్టులకు భయపడమన్నారు.
 
పోలీసులు బెదిరింపులకు వెనక్కితగ్గమని.. ప్రజల కోసం  నిలబడతామన్నారు. ప్రతి నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తల కోసం అడ్వకేట్లను పెడుతున్నామన్నారు. టిడిపి కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దన్నారు. ఎపిలో నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని.. ప్రజలే జగన్ రెడ్డికి బుద్థిచెబుతారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments