Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగర పాలక సంస్థగా అమరావతి : ఏపీ సర్కారు నిర్ణయం

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (17:42 IST)
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంగా ఉన్న అమరావతిని నగర పాలక సంస్థ (కార్పోరేషన్)గా మారనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్‌‍గా పేరు పెట్టే ఈ ప్రాంత పరిధిలోకి 19 గ్రామాలను చేర్చారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ నుంచి నోటిఫికేషన్‌ను జారీ అయింది. 
 
తుళ్లూరు మండలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాలతో ఈ అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు 19 గ్రామాల్లో ప్రజలతో గ్రామ సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 
 
కాగా, ఇటీవల అమరావతిలో నిర్మాణం పూర్తయిన ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్స్‌లో మిగిలిపోయిన నిర్మాణ పనులను కూడా ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెల్సిందే. అలా ఒక్కో పనికి ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments