Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగర పాలక సంస్థగా అమరావతి : ఏపీ సర్కారు నిర్ణయం

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (17:42 IST)
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంగా ఉన్న అమరావతిని నగర పాలక సంస్థ (కార్పోరేషన్)గా మారనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్‌‍గా పేరు పెట్టే ఈ ప్రాంత పరిధిలోకి 19 గ్రామాలను చేర్చారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ నుంచి నోటిఫికేషన్‌ను జారీ అయింది. 
 
తుళ్లూరు మండలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాలతో ఈ అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు 19 గ్రామాల్లో ప్రజలతో గ్రామ సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 
 
కాగా, ఇటీవల అమరావతిలో నిర్మాణం పూర్తయిన ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్స్‌లో మిగిలిపోయిన నిర్మాణ పనులను కూడా ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెల్సిందే. అలా ఒక్కో పనికి ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments