Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీపై ఒమిక్రాన్ పడగ - మొత్తం శాంపిల్స్‌లో 84 శాతం ఆ కేసులే...

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (16:59 IST)
దేశ రాజధాని ఢిల్లీపై ఒమిక్రాన్ వైరస్ పడగ విసిరింది. విపరీతంగా ఈ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. డిసెంబరు 30-13 తేదీల్లో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిన కేసుల్లో ఏకంగా 84 శాతం కేసులు ఒమిక్రాన్ కేసులుగా నమోదైనట్టు పేర్కొన్నారు. 
 
మరోవైపు, ఢిల్లీలో కరోనా వైరస్ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇక్కడ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే 6.5 శాతం మేరకు పాజిటివ్ రేటు ఉంది. 
 
మరోవైపు, ఒమిక్రాన్ కేసుల నమోదులో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర వుంది. ఢిల్లీలో ఆదివార ఏకంగా 3194 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంటే శనివారం నాటి లెక్కలతో పోల్చితే 15 శాతం అధికం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments