Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిహారం చెల్లించాలంటూ సీఆర్డీయేకు నోటీసులు పంపిన రైతు

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (08:13 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఇపుడు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీఏ)తో పాటు ఏపీ రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ)కి నోటీసులు పంపించారు. భూములు ఇచ్చిన రైతులకు తక్షణం పరిహారం చెల్లించాలంటూ వారు పేర్కొన్నారు. 
 
రాజధాని అమరావతి కోసం ఆ ప్రాంతానికి చెందిన రైతులు దాదాపు 30 వేలకు పైగా భూములు ఇచ్చారు. ఈ భూములను అభివృద్ధి చేసి తిరిగి రైతులకు అప్పగించేలా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, నిర్ణీత వ్యవధిలోగా తమ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వలేదంటూ పేర్కొంటూ సీఆర్డీఏ, రెరాలకు రైతులకు నోటీసులు పంపించారు. 
 
సీఆర్డీయే చేపట్టిన ప్రాజెక్టు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని పేర్కొన్నారు. జరిగిన ఆలస్యానికి పరిహారం చెల్లించాలని ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు. ఎకరానికి 3 లక్షల రూపాయలు చొప్పున చెల్లించాలని కోరారు. నెలకు నివాస యోగ్య స్థలాలకు గజానికి రూ.50 చొప్పున, కవర్షియల్ ల్యాండ్‌కు రూ.75 చొప్పున చెల్లించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments