Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం భార్యను గదిలో బంధించి.. మ...న్ని కోసి చిత్ర హింసలకు..?

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (11:45 IST)
మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆస్తి, అదనపు కట్నం కోసం భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా, అమలాపురానికి చెందిన కోటిపల్లి దేవీరమణకుమార్‌కు కొన్నేళ్ల క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. 
 
అయితే వివాహం జరిగినప్పటి నుంచి బాధితురాలిపై కన్నేశాడు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్దచేసిన ఆమె మేనత్త వద్ద వుంటోంది. ఆమె ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించడంతో.. ఆమె ఆస్తి కోసం బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడు. 
 
పెళ్లయ్యాక మేనత్త ఆస్తిని రాయించుకోవాలని వేధించాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య తన మాట వినటం లేదనే కోపంతో ఆమెను గదిలో బంధించి మర్మావయాన్ని కోసి చిత్ర హింసలకు గురిచేశాడు. 
 
కన్నబిడ్డను కూడా చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గృహహింస చట్టం కింద రమణకుమార్‌ను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments