Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కూటమిదే అధికారం: తెదేపా-జనసేన-భాజపాలకి 104 సీట్లు

ఐవీఆర్
శనివారం, 9 మార్చి 2024 (18:14 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తు కూడా కుదిరింది. దీనితో తెదేపా-జనసేన-భాజపా కూటమి కలిసి ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందని తాజాగా పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో కూటమి 104 సీట్లతో అధికారంలోకి వస్తుందని తెలిపింది.
 
వైసిపి కేవలం 49 స్థానాలకే పరిమితమవుతుందనీ, మరో 22 స్థానాల్లో కూటమికి-వైసిపికి మధ్య గట్టి పోటీ వుండనుందని వెల్లడించింది. ఓట్ల శాతం విషయానికి వస్తే... తెదేపా-జనసేన-భాజపాలకి 51.4 శాతం ఓట్లు వస్తాయనీ, వైసిపి 42.6 శాతం ఓట్లు గెలుస్తుందని తెలిపింది. ఎంపీ స్థానాల్లో కూడా కూటమి మొత్తం 25 స్థానాలకు గానూ 18కి పైగా విజయం సాధిస్తుందని పేర్కొంది. తాజా సర్వే ఫలితాలతో కూటమి నాయకులు ఫుల్ జోష్ లో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం