Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కూటమిదే అధికారం: తెదేపా-జనసేన-భాజపాలకి 104 సీట్లు

ఐవీఆర్
శనివారం, 9 మార్చి 2024 (18:14 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తు కూడా కుదిరింది. దీనితో తెదేపా-జనసేన-భాజపా కూటమి కలిసి ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందని తాజాగా పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో కూటమి 104 సీట్లతో అధికారంలోకి వస్తుందని తెలిపింది.
 
వైసిపి కేవలం 49 స్థానాలకే పరిమితమవుతుందనీ, మరో 22 స్థానాల్లో కూటమికి-వైసిపికి మధ్య గట్టి పోటీ వుండనుందని వెల్లడించింది. ఓట్ల శాతం విషయానికి వస్తే... తెదేపా-జనసేన-భాజపాలకి 51.4 శాతం ఓట్లు వస్తాయనీ, వైసిపి 42.6 శాతం ఓట్లు గెలుస్తుందని తెలిపింది. ఎంపీ స్థానాల్లో కూడా కూటమి మొత్తం 25 స్థానాలకు గానూ 18కి పైగా విజయం సాధిస్తుందని పేర్కొంది. తాజా సర్వే ఫలితాలతో కూటమి నాయకులు ఫుల్ జోష్ లో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం