Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ నుండి అయోధ్య, కాశీ-పూరీలకు పర్యాటక రైళ్లు

సెల్వి
శనివారం, 9 మార్చి 2024 (17:43 IST)
ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్ నుండి అయోధ్య, కాశీ-పూరీలకు పర్యాటక రైళ్లను నడపనుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ నుండి బయలుదేరుతుంది. ప్రయాణికులకు ఈ పవిత్ర దేవాలయాలను సందర్శించుకునేలా చేస్తుంది. 
 
మార్చి 23 నుండి సికింద్రాబాద్ నుండి ప్రారంభమయ్యే పూరీ-కాశీ-అయోధ్య టూరిజం ప్యాకేజీతో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను ‘పుణ్య క్షేత్ర యాత్ర’ నడపాలని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రతిపాదించింది.
 
ఇది ఆహారం, స్థానిక ప్రయాణం, వసతితో సహా తొమ్మిది రోజుల పర్యటనగా వుంటుంది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజులు ఈ ప్రయాణం వుంటుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. సికింద్రాబాద్, పూరి, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లను ఈ టూర్ కలుపుతుంది. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట్, పెందుర్తి , విజయనగరం వంటి బోర్డింగ్ లేదా దిగే స్టేషన్‌లు ఉన్నాయి. రైలు మొత్తం 716 సీట్లను కలిగి ఉంటుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments