Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీయేలోకి తెదేపా, జనసేన-బీజేపిలకు 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు?

ఐవీఆర్
శనివారం, 9 మార్చి 2024 (15:52 IST)
తెలుగుదేశం పార్టీని మరోసారి ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించింది భాజపా. పొత్తు ధర్మం ప్రకారం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-జనసేన కలిసి 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఇప్పటికే 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. కనుక మిగిలిన 6 అసెంబ్లీ స్థానాల్లో భాజపా బరిలోకి దిగనుంది. తెలుగుదేశం పార్టీ 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది.
 
ఇక లోక్ సభ స్థానాల విషయానికి వస్తే... టీడీపీ 17 ఎంపీ స్థానాల్లోనూ, భాజపా 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తాయని సమాచారం. వైసిపిని గద్దె దించడమే లక్ష్యంగా మూడు పార్టీలు పరస్పరం పొత్తుకు అంగీకరించాయి. కాగా సీట్ల సర్దుబాటు విషయాన్ని ఈ రోజు సాయంత్రం అధికారికంగా వెల్లడిస్తారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments