Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీయేలోకి తెదేపా, జనసేన-బీజేపిలకు 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు?

ఐవీఆర్
శనివారం, 9 మార్చి 2024 (15:52 IST)
తెలుగుదేశం పార్టీని మరోసారి ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించింది భాజపా. పొత్తు ధర్మం ప్రకారం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-జనసేన కలిసి 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఇప్పటికే 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. కనుక మిగిలిన 6 అసెంబ్లీ స్థానాల్లో భాజపా బరిలోకి దిగనుంది. తెలుగుదేశం పార్టీ 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది.
 
ఇక లోక్ సభ స్థానాల విషయానికి వస్తే... టీడీపీ 17 ఎంపీ స్థానాల్లోనూ, భాజపా 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తాయని సమాచారం. వైసిపిని గద్దె దించడమే లక్ష్యంగా మూడు పార్టీలు పరస్పరం పొత్తుకు అంగీకరించాయి. కాగా సీట్ల సర్దుబాటు విషయాన్ని ఈ రోజు సాయంత్రం అధికారికంగా వెల్లడిస్తారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments