నదీజలాల వివాదంపై అఖిలపక్షం: సిపిఎం డిమాండ్‌

Webdunia
గురువారం, 14 మే 2020 (21:30 IST)
కృష్ణానది నదీజలాల విషయంలో వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు మధు ఒక ప్రకటన విడుదల చేశారు. నదీజలాల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు.

నదీజలాలపై మన రాష్ట్రానికున్న హక్కులు ఏంటి, ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి అనే వివరాలను ముఖ్యమంత్రి సమావేశానికి వివరిస్తే, ఉమ్మడిగా ఒక అభిప్రాయాన్ని తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడుకునేందుకు వీలుంటుందని తెలిపారు. సిఎం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments