Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేపల్లిలో మద్యం సీసాలు స్వాధీనం

Webdunia
గురువారం, 14 మే 2020 (21:27 IST)
తాడేపల్లి మండలం కుంచనపల్లి ప్రాతూరు మధ్య 40 అడుగుల రోడ్డు లో మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు అడ్డుకున్నారు. కారులో మద్యం సీసాలు తరలిస్తున్నారని పక్కా సమాచారం  ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు.

దీంతో కారులోపల ఉన్న వ్యక్తులు కారును వదిలి పరారయ్యారు. కారులో మొత్తం 65 మద్యం (180 ml)  సీసాలు అధికారులు  గుర్తించారు.

ఈ దాడిలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరిండెంట్ చంద్రశేఖర్ రెడ్డి , మంగళగిరి ఎక్సైజ్ సిఐ ప్రమీలారాణి, ఎస్సై లు కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ లు నారాయణరావు,శ్రీనివాసులు పాల్గొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు సీఐ ప్రమీలారాణి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments