Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖండ సినిమాపై అధికారుల కొరడా ...వేళ‌లు పాటించ‌లేద‌ని థియేట‌ర్ల‌పై వేటు

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (16:22 IST)
నిర్దేశించిన సమయానికి ముందుగానే సినిమాను ప్రదర్శించారని అఖండ సినిమా థియేటర్లను అధికారులు  సీజ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరంలోని సంగమిత్ర థియేటర్‌ను అధికారులు సీజ్ చేశారు. మరి కొన్ని ప్రాంతాలలో అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

 
దీనితో సీజ్ చేసిన థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల ఆందోళన చేస్తున్నారు. అఖండ సినిమా ఘన విజయం సాధించడంతో ఓర్వలేక ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతుందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే, సీఎం క్యాంప్ ఆఫీసుకు అత్యంత స‌మీపంలో ఉండ‌వ‌ల్లి సెంట‌ర్లో ఉన్న ధియోట‌ర్ల‌లో మాత్రం బెనిఫిట్ షో వేసినా అధికారులెవ‌రూ ఇంత వ‌ర‌కు అడ్డు చెప్ప‌లేదు. దీనితో ఒక చోట ఒక‌లా, మ‌రోచోట మ‌రోలా ఎందుకు నిబంధ‌న‌లు విధిస్తున్నార‌ని అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments