Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ బీచ్ లో ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (12:15 IST)
కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గుడా సంస్థకు వైస్ చైర్మన్ గా నియమించబడిన సంగతి తెలిసినదే.

గుడా ప్రణాళికలో భాగంగా ఈరోజు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు గూడా వైస్ చైర్మన్  గుడా ఇంజినీరింగ్ విభాగం వారితో  సమీక్ష అనంతరం  కాకినాడ నగరంలోని బీచ్ వద్ద ఏర్పాటు చేయుచున్న ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం నిర్మాణం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు రెండు నెలలు దాదాపు 7.9 కోట్ల నిర్మాణ వ్యయంతో మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతున్నామని  తూర్పుగోదావరి జిల్లాకే ఈ మ్యూజియం తలమానికం కానున్నదని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ పర్యటనలో  సిబ్బంది కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments