కాకినాడ బీచ్ లో ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (12:15 IST)
కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గుడా సంస్థకు వైస్ చైర్మన్ గా నియమించబడిన సంగతి తెలిసినదే.

గుడా ప్రణాళికలో భాగంగా ఈరోజు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు గూడా వైస్ చైర్మన్  గుడా ఇంజినీరింగ్ విభాగం వారితో  సమీక్ష అనంతరం  కాకినాడ నగరంలోని బీచ్ వద్ద ఏర్పాటు చేయుచున్న ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం నిర్మాణం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు రెండు నెలలు దాదాపు 7.9 కోట్ల నిర్మాణ వ్యయంతో మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతున్నామని  తూర్పుగోదావరి జిల్లాకే ఈ మ్యూజియం తలమానికం కానున్నదని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ పర్యటనలో  సిబ్బంది కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments