Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడితో భార్య సన్నిహితంగా... అర్థరాత్రి కత్తెరతో భర్త...

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (22:29 IST)
అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయి. ఎంతోమంది చనిపోతున్నారు కూడా. తాజాగా పశ్చిమ గోదావరిజిల్లా గణపవరం మండలం జగన్నాథపురంలో జరిగిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
క్రిష్ణమనాయుడు, సావిత్రమ్మకు 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కూతురు ఉంది. సంవత్సరం క్రితమే వివాహం చేసి పంపించేశారు. ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉండేవారు. క్రిష్ణమనాయుడు స్థానిక రైతు. సావిత్రమ్మ తన ఇంటికి సమీపంలోని ఒక యువకుడితో పరిచయం ఏర్పరచుకుంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. గత రెండు నెలలుగా ఈ తతంగం సాగుతోంది. అయితే భర్తకు తెలిసి మందలించాడు.
 
అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఇంట్లోని కత్తెరతో ఆమె పొట్టలో నాలుగుసార్లు పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై సావిత్రమ్మ మరణించింది. క్రిష్ణమనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments