Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ సిటీకి ఎసి విడిభాగాల త‌యారీ కంపెనీ యాంబ‌ర్ రాక‌

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (17:26 IST)
రూమ్ ఎయిర్ కండీషనర్లు, విడిభాగాల తయారీలో పేరుగాంచిన యాంబర్ ఎంటర్‌ప్రైజెస్
ఇండియా లిమిటెడ్ సంస్థ శుక్రవారం శ్రీసిటీలో తన నూతన పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేసింది. ఈ సంస్థకు ఇది దేశంలో 15 వ ప్లాంట్ కాగా, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిది. ఈ పరిశ్రమలో ప్రధానంగా ఏసీలు, ఏసీ విడిభాగాలు ఉత్పత్తి చేసి, దేశంలోని 20కు పైగా ప్రముఖ ఏసీ కంపెనీలకు సరఫరా చేయనున్నారు. డైకిన్, బ్లూస్టార్, యాంబర్ వంటి వరుస ఏసీ కంపెనీలతో ఏసీల తయారీ రంగంలో శ్రీసిటీలో సరికొత్త వ్యాపారానుకూల వ్యవస్థ రూపుదిద్దుకుంటూ మరిన్ని కంపెనీలను ఆకర్షిస్తోంది. నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. 
 
శ్రీసిటీకి గత నెల రోజులు ఎంతో విశిష్టత సంతరించుకున్న కాలంగా పేర్కొనవచ్చు. మూడు వారాల క్రితం ఇపిసిఇసి నుండి 2020-2021 కోసం 'డెవలపర్స్ స్పెషల్ అచీవ్‌మెంట్ అవార్డు' శ్రీసిటీకి దక్కగా, మూడు రోజుల క్రితం ఇండస్ట్రీ మరియు ఇంటర్నల్ ట్రేడ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్ వారి ఇండస్ట్రీయల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ 2.0లో దేశంలోని 349 ఇండస్ట్రియల్ పార్కులు, సెజ్‌లలో లీడర్‌ గా శ్రీసిటీ ర్యాంక్ కైవసం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments