Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి నుంచి హైదరాబాదుకు ఏసీ, స్లీపర్‌ బస్సులు

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:14 IST)
తిరుపతి నుంచి హైదరాబాదుకు ఈనెల 21 నుంచి అమరావతి ఏసీ, వెన్నెల స్లీపర్‌ బస్సులను నడపనున్నారు. దీనిపై డిప్యూటీ సీటీఎం మధుసూదన్‌ అధికారులతో సమావేశమయ్యారు. రాత్రి 8.30గంటలకు అమరావతి ఏసీ బస్సును, 9.15 గంటలకు వెన్నెలస్లీపర్‌ సర్వీసును అందుబాటులోకి తేనున్నామన్నారు.

అవసరమైన ప్రయాణికులు తమ టికెట్లను బస్టాండులోని రిజర్వేషన్‌ కౌంటర్‌తోపాటు ఏటీబీ ఏజెంట్ల వద్ద, తమ వెబ్‌సైట్‌ ద్వారా కానీ రిజర్వు చేసుకోవచ్చన్నారు. 48 గంటల ముందు రిజర్వు చేసుకునే ప్రయాణికులకు 10శాతం సీట్ల వరకు టికెట్‌ ధరలో పది శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు.

ఈ రాయితీ తిరుపతి నుంచి హైదరాబాదు, విజయవాడ, వైజాగ్‌, బెంగళూరు, అనంతపురం, కర్నూలు ప్రాంతాలకు వెళ్లేవారికి కూడా వర్తిస్తాయన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరుపతి, మంగళం డిపో మేనేజర్లు ప్రవీణ్‌కుమార్‌, రాజవర్ధన్‌రెడ్డి, అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments