Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి నుంచి హైదరాబాదుకు ఏసీ, స్లీపర్‌ బస్సులు

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:14 IST)
తిరుపతి నుంచి హైదరాబాదుకు ఈనెల 21 నుంచి అమరావతి ఏసీ, వెన్నెల స్లీపర్‌ బస్సులను నడపనున్నారు. దీనిపై డిప్యూటీ సీటీఎం మధుసూదన్‌ అధికారులతో సమావేశమయ్యారు. రాత్రి 8.30గంటలకు అమరావతి ఏసీ బస్సును, 9.15 గంటలకు వెన్నెలస్లీపర్‌ సర్వీసును అందుబాటులోకి తేనున్నామన్నారు.

అవసరమైన ప్రయాణికులు తమ టికెట్లను బస్టాండులోని రిజర్వేషన్‌ కౌంటర్‌తోపాటు ఏటీబీ ఏజెంట్ల వద్ద, తమ వెబ్‌సైట్‌ ద్వారా కానీ రిజర్వు చేసుకోవచ్చన్నారు. 48 గంటల ముందు రిజర్వు చేసుకునే ప్రయాణికులకు 10శాతం సీట్ల వరకు టికెట్‌ ధరలో పది శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు.

ఈ రాయితీ తిరుపతి నుంచి హైదరాబాదు, విజయవాడ, వైజాగ్‌, బెంగళూరు, అనంతపురం, కర్నూలు ప్రాంతాలకు వెళ్లేవారికి కూడా వర్తిస్తాయన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరుపతి, మంగళం డిపో మేనేజర్లు ప్రవీణ్‌కుమార్‌, రాజవర్ధన్‌రెడ్డి, అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌ పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments