Webdunia - Bharat's app for daily news and videos

Install App

బారు ఒకటి.. దరఖాస్తులు 142... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:04 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని మద్యంబార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బార్లు కాకుండా మరో 159 బార్లను అదనంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించి, దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ 159 బార్లకు 8,464 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. దరఖాస్తుల నుంచి డ్రా తీసి పేరు వచ్చినవారికి బార్లను కేటాయిస్తారు. 
 
అయితే మంచిర్యాల జిల్లాలోని ల‌క్షెట్టిపేట బార్‌కు 142 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. మంచిర్యాల జిల్లా ప‌రిధిలో బెల్లంపల్లి, చెన్నూర్‌, లక్షెట్టిపేట, క్యాతనపల్లి మున్సిపాలిటీల పరిధిలో 10 బార్లకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయగా చివరి రోజైన మంగళవారం వరకు 513 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష చొప్పున ప్రభుత్వానికి రూ.5.13 కోట్ల ఆదాయం సమకూరింది. 
 
లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఒకే ఒక్క బార్‌కు అత్యధికంగా 142 దరఖాస్తులు వచ్చాయి. అలాగే చెన్నూర్‌లో బార్‌కు 125, నస్పూర్‌ మున్సిపాలిటీలో నాలుగు బార్లకు 104 దరఖాస్తులు, క్యాతనపల్లిలో రెండు బార్లకు 122 దరఖాస్తులు, బెల్లంపల్లిలో రెండు బార్లకు 20 దరఖాస్తులు వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments